శ్రీవారి రథ సప్తమి వేడుకల్లో ప్రశాంతిరెడ్డి

Clock Of Nellore ( Tirumala ) – తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి రథ సప్తమి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా సాగాయి. తెల్లవారు జాము నుంచే ప్రారంభమైన వాహన సేవలు.. భక్తులను తరింపజేశాయి. రథ సప్తమి వేడుకల సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తిరుమల శ్రీ వారి వాహన సేవలో పాల్గొన్నారు. తెల్లవారు జామున నిర్వహించిన సూర్య ప్రభ వాహన సేవలో టిటిడి బోర్డు ఛైర్మన్‌ బి.ఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర బోర్డు సభ్యులతో కలిసి ఆమె వాహన సేవలో పాల్గొని శ్రీ వారి ఆశీస్సులు అందుకున్నారు. రథ సప్తమి ఏర్పాట్లపై ఆయా అధికారులతో ప్రశాంతి రెడ్డి మాట్లాడారు.

Read Previous

మెడికవర్ లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు : పోస్టర్ ఆవిష్కరించిన నుడా ఛైర్మైన్

Read Next

సూర్య భగవానుడిని దర్శించుకున్న మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి

Leave a Reply

Your email address will not be published.