సూర్య భగవానుడిని దర్శించుకున్న మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర దేవాదాయ, ధర్మాధాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి మంగళవారం నెలూరులోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించారు. రథ సప్తమిని పురస్కరించుకుని ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు, అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మూలస్థానేశ్వరుడిని దర్శించుకున్నారు. అలాగే శివాలయంలోని శ్రీ సూర్య భగవానుడిని కూడా దర్శించి అభిషేక పూజల్లో పాల్గొన్నారు.

Read Previous

శ్రీవారి రథ సప్తమి వేడుకల్లో ప్రశాంతిరెడ్డి

Read Next

కోటంరెడ్డి బ్రదర్స్ కు కృతజ్ఞతలు తెలిపిన నెల్లూరు డిప్యూటీ మేయర్ తహసీన్

Leave a Reply

Your email address will not be published.