సిబిఐ విచారణను స్వాగతిస్తున్నా : దర్యాప్తులో నిజాలు తెలుస్తాయన్న మంత్రి కాకాణి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు కోర్టులో దస్త్రాల చోరీ కేసును సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తమకు నీతి, నిజాయితీ ఉంది కాబట్టే సిబిఐ విచారణకు కోర్టులో