రాజ్యాంగాన్ని కాపాడుకుందాం : కాంగ్రెస్ జాతీయ నేత కొప్పుల రాజు
Clock Of Nellore ( Nellore ) - ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణ సదస్సు సిడబ్ల్యుసి శాశ్వత సభ్యుడు కొప్పుల రాజు( రిటైర్డ్ ఐఏఎస్ ) ఆధ్వర్యంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమం నెల్లూరలోని ఇందిరా భవన్ లో ఘనంగా జరిగింది.