తుఫానుపై మంత్రి కాకాణి సమీక్ష : అధికారులు అప్రమత్తంగా ఉన్నారని వెల్లడి
Clock Of Nellore ( Nellore ) - మాండోస్ తుఫాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరులోని కలెక్టరేట్