రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు అన్నీ విధాలా సాయం : కరికాల వలెవన్
Clock Of Nellore ( Kandukuru ) - నెల్లూరుజిల్లాలోని రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు సంబంధించి పునరావాస కాలనీల్లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలను, గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్, అధికారులను ఆదేశించారు. గురువారం కందుకూరులోని సబ్ కలెక్టర్