రెవెన్యూ వ్యవస్థలో అనేక మార్పులు : ఆత్మకూరులో వెల్లడించిన మంత్రి ధర్మాన
Clock Of Nellore ( Atmakur ) - వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే రెవెన్యూ వ్యవస్థలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గురువారం నెల్లూరుజిల్లా ఆత్మకూరు పట్టణంలో రెవెన్యూ సదస్సు