ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు – ప్రయాణీకులకు గాయాలు
Clock Of Nellore ( Kavali ) - నెల్లూరుజిల్లా కావలి సమీపంలోని గౌరవరం టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కావలి డిపో నుండి 35 మంది ప్రయాణీకులతో ఏఎస్ పేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా దూసుకొచ్చిన కారు ముందు వైపు ఢీ