సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన కావలి, కందుకూరు ఎమ్మెల్యేలు
Clock Of Nellore ( Amaravathi ) - నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీ సమవేశాల్లో ఏకరువు పెట్టారు నెల్లూరుజిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మానుగుంట మహిధర్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే స్వయంగా చెప్పినా పనులు జరగడం లేదని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్