సిఎం జగన్ తో జిల్లాల అంశంపై మాట్లాడిన ఆనం… సానుకూల స్పందన

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుకు విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి పలు అంశాలపై చర్చించారు. నగరంలోని పోలీసు కవాతు మైదానంలో హెలిప్యాడ్ వద్ద సోమశిల – స్వర్ణముఖి లింక్ కెనాల్ పనుల పునరుద్ధరణ, నూతన జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరుజిల్లాలోన కొనసాగించాలని ఆనం రామనారాయణరెడ్డి ముఖ్యమంత్రి కోరగా సిఎం సానుకూలంగా స్పందించినట్లు ఆనం కార్యాలయం తెలిపింది.

Read Previous

గౌతంరెడ్డి సంతాప సభ : మేకపాటి, అనీల్, కోటంరెడ్డి ప్రసంగం

Read Next

నెల్లూరు మెడికవర్ లో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతం…

Leave a Reply

Your email address will not be published.