నెల్లూరుజిల్లాలో 12వేల 72 మందికి భరోసా సాయం : అందజేసిన జడ్పీ ఛైర్మైన్ అరుణమ్మ
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో 12,072 మంది అర్హులైన మత్స్యకార కుటుంబాలు వైయస్సార్ మత్స్య కార భరోసా పథకం క్రింద లబ్ది పొందారని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం