శభాష్ మౌళీ యాదవ్ : గవర్నర్ చేతుల మీదుగా అందుకున్న డాక్టరేట్
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం, యల్లాయపాళెం గ్రామానికి చెందిన సళ్ల మౌళీ యాదవ్ రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ చేతుల మీదుగా బుధవారం డాక్టరేట్ ను అందుకున్నారు. సళ్ల శ్రీనివాసులు - సరోజనమ్మ దంపతుల కుమారుడైన మౌళీ యాదవ్ ఉన్నత