తల్లిని చంపిన తనయుడు – గూడూరులో కిరాతకం
Clock Of Nellore ( Gudur ) - ఉమ్మడి నెల్లూరుజిల్లా, ప్రస్తుత తిరుపతి జిల్లాలో కలిసిన గూడూరు పట్టణంలోని ఎగువ వీరారెడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి ఇవ్వలేదన్న కారణంతో కొడుకు నరసింహులు తల్లి జ్ఞానమ్మను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.