ముగిసిన మాజీ ఉప రాష్ట్రపతి నెల్లూరు పర్యటన : మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి కాకాణి
Clock Of Nellore ( Venkata Chalam ) - మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరుజిల్లా పర్యటన ముగిసింది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన నాలుగు రోజుల క్రితం నెల్లూరుకు విచ్చేశారు. కార్యక్రమాలు ముగియడంతో శనివారం మధ్యాహ్నం చెన్నై బయలుదేరి వెళ్లారు. మరో వైపు