రైల్వే స్థలాల్లోని వారికి పట్టాలు : ఇంటికి వెళ్లి స్వయంగా అందజేసిన ఎమ్మెల్యే అనీల్
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు వెంకటేశ్వరపురంలో ఎన్నో ఏళ్లుగా రైల్వే స్థలంలో ఇళ్లు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న 80 కుటుంబాల వారికి ప్రత్యామ్నాయ స్థలాలకు సంభందించి ఇళ్ల పట్టాలు అందజేశారు నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్. గురువారం స్వయంగా