జీడిపప్పు ఎగుమతులకు ప్రోత్సాహాలు ఉన్నాయా ? … ప్రశ్నించిన ఆదాల
Clock Of Nellore ( Delhi ) - ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు జీడిపప్పు ఎగుమతిని సులభతరం చేయడానికి ఏం చర్యలు తీసుకున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి అనుప్రియ పటేల్ రాతపూర్వకంగా