ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి : విద్యార్ధులకు కలెక్టర్ ఆనంద్ పిలుపు
Clock Of Nellore ( Nellore ) - విద్యార్థులందరూ ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. సోమవారం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి నిర్వహించిన పరీక్షా పే చర్చ - 8వ ఎడిషన్ కార్యక్రమాన్ని వీడియో