వైసిపిలో చేరిన మనుక్రాంత్ రెడ్డి : కండువా కప్పి ఆహ్వానించిన సిఎం జగన్
Clock Of Nellore ( Nellore ) - ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో నెల్లూరుజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల నెల్లూరు వైసీపి ఎంపి అభ్యర్ధి విజయసాయిరెడ్డి, రూరల్ అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి, పార్టీ జిల్లా