గ్రంధాలయాలు విజ్ఞాన బాండాగారాలు : మంత్రి కాకాణి వెల్లడి
Clock Of Nellore ( Nellore ) - గ్రంధాలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మనం - మన గ్రంథాలయం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నెల్లూరు రేబాలవారి వీధిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన