కంటైనర్ టెర్మినల్ తరలించవద్దు – పోర్టు సిఈఓతో సోమిరెడ్డి
Clock Of Nellore ( Muthukuru ) - అదానీ కృష్ణపట్నం పోర్టులోని కంటెనైర్ టెర్మినల్ ను చెన్నైకు తరలిస్తే స్థానికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కంటైనర్ టెర్మినల్ ను కృష్ణపట్నం పోర్టులోనే కొనసాగించాలని