సిఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
Clock Of Nellore ( Amaravathi ) - తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మల్సీగా విజయం సాధించిన కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేత పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శనివారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. వైసీపి ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాస రెడ్డి, మంత్రులు