జగనన్న కాలనీ పనులు పరిశీలించిన కొండూరు అజేయ్ రెడ్డి..
Clock Of Nellore ( Penagalur ) - పెనగలూరు మండలం, పొందలూరు పంచాయితీ పరిధిలోని చక్రంపేటలో గట్టు మీద ఇళ్లు లేని పేద ప్రజల కోసం ఉచితంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీ పనులను రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఛైర్మైన్ కొండూరు అజేయ్ రెడ్డి గురువారం పరిశీలించారు. అధికారులతో