ఆర్బీకేలు అలంకార ప్రాయమేనా… కసుమూరులో రైతులతో సోమిరెడ్డి
Clock Of Nellore ( Kasumuru ) - నెల్లూరుజిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని కసుమూరులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కసుమూరు మండలంలోని చింతలపాళెం, శ్రీరామపురంలో రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్లారు.