గూడూరులో వ్యక్తి దారుణ హత్య : కాపు కాసి కళ్లల్లో కారం కొట్టిన దుండగులు
Clock Of Nellore ( Gudur ) - తిరుపతిజిల్లా గూడూరు పట్టణంలోని పిఎస్ఆర్ పార్కు వద్ద వెంకయ్య అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. గతంలో గంజాయి విక్రయించే వెంకయ్య ప్రస్తుతం వడ్డీ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. గత అర్ధరాత్రి పార్కు సమీప ప్రాంతంలో వెళ్తుండగా