సముద్రుడికి పూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సిఎం జగన్
Clock Of Nellore ( Gudluru ) - రామాయపట్నం పోర్టుకు శంఖుస్థాపన కార్యక్రమంలో భాగంగా నెల్లూరుజిల్లా గుడ్లూరు మండలం, మొండివారిపాళెం సముద్ర తీరానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా సముద్రుడికి పూజ నిర్వహించారు. వేద పండితులు సిఎంను సముద్రం వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం వేద