ముఖ్యమంత్రిని కలిసిన ఎంపి ఆదాల… పలు అంశాలపై చర్చ
Clock Of Nellore ( Amaravathi ) - నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరుకు రింగ్ రోడ్డును, మైపాడు - కోడూరు బీచ్ రోడ్డును ఏర్పాటు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరారు. శుక్రవారం అమరావతిలోని అసెంబ్లీ లాబీలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు.