ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు – తర్వాత వీడ్కోలు
Clock Of Nellore ( Gudluru ) - రామాయపట్నం పోర్టు శంఖుస్థాపన కోసం నెల్లూరుజిల్లాలోని రామాయపట్నంకు ప్రత్యేక హెలికాప్టర్ లో విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు