తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కంచర్ల శ్రీకాంత్ ఘన విజయం
Clock Of Nellore ( Chittoore ) - తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్ చౌదరి ఘన విజయం సాధించారు. ఆయన ప్రత్యర్ధి అయిన వైసీపి అభ్యర్ధి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డిపై 34వేలా 110 ఓట్ల మెజార్టీతో సంచలన విజయం