1. Home
  2. క్రైమ్

Category: గూడూరు

నెల్లూరుజిల్లాలో 60 కిలోల గంజాయి స్వాధీనం… 6 మంది అరెస్ట్

నెల్లూరుజిల్లాలో 60 కిలోల గంజాయి స్వాధీనం… 6 మంది అరెస్ట్

Clock Of Nellore ( Gudur ) - 60 కిలోల గంజాయిని ఒరిస్సా రాష్ట్రంలో కొనుగోలు చేసి తమిళనాడుకు తరలిస్తుండగా నెల్లూరుజిల్లా సెబ్ పోలీసులు 6 మందిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నాయుడుపేట సెబ్ పోలీసులు ఆదివారం తెల్లవారు జామున బూదనం టోల్ ప్లాజా

గూడూరును నెల్లూరుజిల్లాలోనే కొనసాగించండి… డిమాండ్ చేసిన సిపిఐ

గూడూరును నెల్లూరుజిల్లాలోనే కొనసాగించండి… డిమాండ్ చేసిన సిపిఐ

Clock Of Nellore ( Gudur ) - పాలనా సౌలభ్యం పేరుతో నెల్లూరుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉండే గూడూరును 120 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపతి కేంద్రంగా ఏర్పాటయ్యే బాలాజీజిల్లాలో కలపడం సహేతుకం కాదని సిపిఐ నేతలు మండిపడ్డారు. గూడూరును నెల్లూరులోనే కొనసాగించాలని డిమాండ్

బైక్ ను ఢీ కొట్టిన లారీ… వ్యక్తి మృత్యువాత

బైక్ ను ఢీ కొట్టిన లారీ… వ్యక్తి మృత్యువాత

Clock Of Nellore ( Kota ) - నెల్లూరుజిల్లా కోట మండలం ఊనుగుంట వద్ద ప్రమాదం జరిగింది. చిల్లకూరు మండలం, అన్నంబాక గ్రామానికి చెందిన కసుమూరు కోటయ్య అనే వ్యక్తి బైక్ పై కోట నుండి స్వగ్రామానికి వెళ్తుండగా కోట సమీపంలోని ఊనుగుంట పాళెం వద్ద వెనుకవైపు

గాన కోకిలకు సైకత శిల్పంతో నివాళి…

గాన కోకిలకు సైకత శిల్పంతో నివాళి…

Clock Of Nellore ( Chillakuru ) - గాన కోకిల లతా మంగేష్కర్ ఇవాళ కన్నుమూసిన విషయం తెలిసిందే. నెల్లూరుజిల్లాలో ఆమెకు ఘనంగా నివాళి అర్పించారు సైకత శిల్పి మంచాల సనత్ కుమార్. చిల్లకూరు మండలం, ఏరూరు గ్రామంలో లతా మంగేష్కర్ శైకత శిల్పాన్ని రూపొందించి ఘన

గూడూరును నెల్లూరుజిల్లాలోనే కొనసాగించండి… నిరసన తెలిపిన ప్రజలు

గూడూరును నెల్లూరుజిల్లాలోనే కొనసాగించండి… నిరసన తెలిపిన ప్రజలు

Clock Of Nellore ( Gudur ) - గూడూరును శ్రీ బాలాజీ జిల్లాలో కలపవద్దంటూ గూడూరులోని సబ్ - కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఏబివిపి, జనసేన, బిజేపి నేతలు కార్యకర్తలు. గూడూరును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని లేదంటే నెల్లూరుజిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 40 మంది విద్యార్థులకు పాజిటివ్

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 40 మంది విద్యార్థులకు పాజిటివ్

Clock Of Nellore ( Ojili ) - శ్రీ బాలాజీ జిల్లా ఓజిలిలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఒక్కసారిగా పాఠశాలలోని 40 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. పాఠశాలలో 280 మంది గిరిజన బాలబాలికలు... ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్నారు.