మర్మాంగంపై యాసిడ్ తో దాడి చేశాడు : భర్తపై భార్య ఫిర్యాదు

Clock Of Nellore ( Nellore ) – అనుమానంతో భర్త తన మర్మాంగంపై యాసిడ్ తో దాడి చేశాడని నెల్లూరు శివగిరి కాలనీకి చెందిన ఓ మహిళ దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో మహిళతో అక్రమ సంభందం పెట్టుకున్న భర్త వెంకట రమణయ్య తనపై అనుమానంతో నిత్యం వేధిస్తుంటే పుట్టింటికి వచ్చానని చెప్పారు. గత ఆదివారం పోలీస్ స్టేషన్ కి వెళ్లి తెగదెంపులు తెంచుకుందామని తనను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేయడమే కాకుండా మర్మాంగంపై యాసిడ్ పోశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దిశ పోలీసులను కోరింది.

Read Previous

బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ : ఏర్పాట్లు పరిశీలించిన మేయర్ స్రవంతి

Read Next

పెన్నా బ్యారేజీని ఎప్పుడు ప్రారంభిస్తారో ఖచ్చితంగా చెప్పండి : కేతంరెడ్డి డిమాండ్

Leave a Reply

Your email address will not be published.