ఎమ్మెల్యే రామిరెడ్డి, ఎమ్మెల్సీ బల్లిని కలిసిన పేర్నాటి…
Clock Of Nellore ( Nellore & Kavali ) - తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం వైసీపి ఎమ్మెల్సీ అభ్యర్ధి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి శుక్రవారం పలువురు ప్రజాప్రతినిధులను మర్యాద పూర్వకంగా కలిశారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కావలి పట్టణంలోని వారి