విద్యార్ధుల అస్వస్థతపై మంత్రి డోలా ఆగ్రహం : అధికారులపై చర్యలకు ఆదేశం
Clock Of Nellore ( Naidupeta ) - నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో విద్యార్దులకు కలుషిత ఆహారం వడ్డించేందుకు కారణమైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తిరుపతి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. కలుషిత