ఆలయాల నిధులు నవరత్నాలకా ? – మండిపడ్డ బిజేపి నేతలు
Clock Of Nellore ( Nellore ) - హింధూ దేవాలయాలకు చెందిన నిధులు వైసీపి ప్రభుత్వం నవ రత్నాలకు మళ్లించుకుంటుందని బిజేపి నేతలు మండిపడ్డారు. నెల్లూరు మూలాపేటలోని మూలస్థానేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన 30 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్లను ప్రభుత్వం మళ్లించుకుందని ఆరోపించారు. ఈ చర్యలను నిరసిస్తూ