ప్రాణం మీదకు తెచ్చిన ఈత సరదా… తెలుగు గంగలో ఇద్దరు గల్లంతు
Clock Of Nellore ( Venkatagiri ) - పండుగ పూట సరదాగా ఈత కొడతామని తెలుగు గంగ కాలువలోకి దిగిన ఇద్దరు యువకులు గల్లంతైన సంఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చోటుచేసుకుంది. పట్టణంలోని బంగారు పేటకు చెందిన మాతంగి ప్రతాప్ ( 16 ), సర్వేపల్లి బాలాజీ