గూడూరు వద్ద రోడ్డు ప్రమాదం – ఆదిశంకర కాలేజీ విద్యార్ధి దుర్మరణం
Clock Of Nellore ( Gudur ) - తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బిటెక్ విద్యార్ధి దుర్మరణం చెందారు. నెల్లూరుజిల్లాలోని కలువాయి మండలం, చింతలాత్మకూరుకు చెందిన జితేంద్ర గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మూడో సంవత్సరం విద్యనభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో