పోడు భూమిని మింగేస్తున్నారు : జడ్పీ ఛైర్ పర్సన్ కు ఫిర్యాదు చేసిన స్థానికులు
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ 1వ డివిజన్ కోడూరుపాడులో ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించి ప్లాట్లు వేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మకు ఫిర్యాదు చేశారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో