రైతు బజార్లకు పూర్వ వైభవం తీసుకొస్తాం : మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
Clock Of Nellore ( Nellore ) - రాష్ట్రంలో రైతులకు మేలు చేకూరే విధంగా రైతు బజార్ల పునర్నిర్మాణం చేపట్టి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని ఫత్తేఖాన్ పేట రైతు