సత్యానికి దగ్గరగా వార్తలు ఉండాలి : మీడియాకు ఉప రాష్ట్రపతి హితబోధ
Clock Of Nellore ( Nellore ) - ప్రస్తుత వేగవంతమైన సమాచార యుగంలో మాట పెదవి దాటే లోపు, సమాచారం పృథివి దాటుతోందని అందుకే ఇచ్చే సమాచారం సరైనదా కాదా అనేది ఎప్పటికప్పుడు సరి చూసుకోవలసిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మీడియాకు సూచించారు. మీడియా