లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ సీతారాంపురం ఎమ్మార్వో
Clock Of Nellore ( Seetharama Puram ) - నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం తహసీల్ధార్ సతీష్ కుమార్ ఏసిబికి పట్టుబడ్డారు. స్థానిక అయ్యవారిపాళెంకు చెందిన రైతు అంకయ్య తన వ్యవసాయ భూమికి సంబంధించి పాసు పుస్తకాలు కోరగా తహసీల్ధార్ లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వలేదన్న కారణంతో