ట్యాంకర్, బస్సు ఢీ : ఇద్దరు డ్రైవర్ల మృత్యువాత
Clock Of Nellore ( Buchi ) - నెల్లూరుజిల్లా బుచ్చిరెడ్డిపాళెం సమీపంలో ముంబై జాతీయ రహదారిలో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుండి బుచ్చి వైపు వెళ్తున్న రాజేశ్వరి ట్రావెల్ బస్సు టైరు సరిగ్గా దామరమడుగు వద్ద పేలింది. దీంతో అదుపుతప్పిన బస్సు ఎదురుగా వస్తున్న ట్యాంకర్