అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ తథ్యం : స్పష్టం చేసిన మెట్టుకూరు
Clock Of Nellore ( Atmakur ) - 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం తథ్యమని స్పష్టం చేశారు కేంద్ర సహకార బ్యాంకు మాజీ ఛైర్మైన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి. ఇటీవల ఆత్మకూరులో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరయిన ఆయన వచ్చే ఎన్నికల్లో తాను