గిరిజనులకు మొబైల్ నెట్ వర్క్ అంశం : కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపి ఆదాల
Clock Of Nellore ( Delhi ) - దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులందరికీ మొబైల్ నెట్ వర్క్ కవరేజీ అందుతుందా లేదా అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం లోక్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవేళ ఒక వేళ కొన్ని చోట్ల