ప్రభుత్వ స్థలాలను ఎలా ఆక్రమిస్తారు ? – కొత్తూరు భూములపై ఎమ్మెల్యే అనీల్ స్పందన
Clock Of Nellore ( Nellore ) - ప్రభుత్వ భూములను ఆక్రమించి ఎలా గుడిసెలు వేస్తారని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. నెల్లూరు నగర శివారులోని కొత్తూరులోని 12 ఎకరాల స్థలంలో దళితులు గుడిసెలు వేసుకొని గత కొద్ది కాలంగా