రైలు కింద పడి విద్యార్ధిని ఆత్మహత్య… నెల్లూరుజిల్లాలో విషాదం
Clock Of Nellore ( Kavali ) - నెల్లూరుజిల్లా కావలి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్ధిని రైలు కింద పడి ఆత్మహత్యతు పాల్పడింది. ఏఎస్ మండలం, జమ్మవరం గ్రామానికి చెందిన గాయత్రి ( 21 ) కావలి జవహార్ భారతి