పురంధేశ్వరికి క్షమాపణలు చెప్పండి : సజ్జలను డిమాండ్ చేసిన భాను ప్రకాష్ రెడ్డి
Clock Of Nellore ( Nellore ) - ఓటమి భయంతో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని, తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై కూడా అనుచితంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి.