నివేదిక వచ్చిన వెంటనే రైతులకు నష్టపరిహారం : వెల్లడించిన మంత్రి కాకాణి
Clock Of Nellore ( Nellore ) - అకాల వర్షాలకు సంబంధించి పంట నష్టాలను అంచనా వేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, నివేదిక అందిన వెంటనే ప్రభుత్వ ఆనవాయితీ ప్రకారం ఈ సీజన్ ముగిసేలోగా రైతులకు పరిహారం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి