కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన ఏపి ఎంపిలు రామ్మోహన్, పెమ్మసాని, వర్మ
Clock Of Nellore ( Delhi ) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎంపిలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాత్రి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేసిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపికి