ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ – ఒకరు మృతి, మరొకరికి గాయాలు

Clock Of Nellore ( Kavali ) – నెల్లూరు జిల్లా తుమ్మలపెంట రోడ్డులో ఆముదాల దిన్నె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై ఇద్దరు వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ అద్దె బస్సు బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కొల్లదిన్నె గ్రామానికి చెందిన జంపని నారాయణ మృత్యువాత పడగా మరొకరు గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని కావరి ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.

Read Previous

విద్యార్ధులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ : అందజేసిన యూత్ ఫర్ సేవా

Read Next

కాకుటూరులో గడప గడపకూ మంత్రి కాకాణి…

Leave a Reply

Your email address will not be published.