ముగిసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నెల్లూరు పర్యటన
Clock Of Nellore ( Nellore ) - భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నెల్లూరుజిల్లా పర్యటన ముగిసింది. నెల్లూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మూడు రోజుల క్రితం వెంకయ్య నాయుడు స్వస్థలానికి విచ్చేశారు. పర్యటన పూర్తి కావడంతో ఆయన తిరుగు పయనమయ్యారు. స్వర్ణ భారత్