ముందస్తు జాగ్రత్తలతో రొమ్ము క్యాన్సర్ ను నివారించవచ్చు : అపోలో వైద్యుల వెల్లడి

ముందస్తు జాగ్రత్తలతో రొమ్ము క్యాన్సర్ ను నివారించవచ్చు : అపోలో వైద్యుల వెల్లడి

అపోలో హాస్పిటల్ లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం '' చెక్ - ఓలేట్ '' ( చాక్లెట్ ) పేరుతో కార్యక్రమం నిర్వహణ కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించిన డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ జి.వి.వి. ప్రసాద్ రెడ్డి, డాక్టర్ హరిత స్వీయ పరీక్షల ద్వారా

స్ట్రోక్ పై అవగాహనలో అపోలో హాస్పిటల్ ముందంజ : డాక్టర్ బింధుమీనన్, డాక్టర్ శ్రీరామ్ సతీష్

స్ట్రోక్ పై అవగాహనలో అపోలో హాస్పిటల్ ముందంజ : డాక్టర్ బింధుమీనన్, డాక్టర్ శ్రీరామ్ సతీష్

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్ లో మీడియా సమావేశం స్ట్రోక్ రోగులకు అందిస్తున్న వైద్య సేవలను వివరించిన న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బింధుమీనన్ వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ( WSO ) పరిశోధన కమిటి కో - ఛైర్మైన్ గా, బోర్డు సభ్యురాలిగా నియమితులైన

నెల్లూరు రూరల్ లో ” చంద్రన్న విద్యుత్ వెలుగులు ”… ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ లో ” చంద్రన్న విద్యుత్ వెలుగులు ”… ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్రంలో ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా చేసేందుకు త్రీఫేజ్ మరియు 24 గంటల విద్యుత్ సరఫరా కోసం 9,139 కోట్లతో విద్యుత్ పనును శరవేగంగా సాగుతున్నాయని నెల్లూరు రూరల్ టిడిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. త్రీఫేజ్

షాపింగ్ ఫెస్టివల్ లో ఆకట్టుకున్న ఆదిలక్ష్మి కంప్యూటర్స్ స్టాల్… !

షాపింగ్ ఫెస్టివల్ లో ఆకట్టుకున్న ఆదిలక్ష్మి కంప్యూటర్స్ స్టాల్… !

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు ఇందిరాభవన్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ది గ్రేట్ సింహపురి షాపింగ్ ఫెస్టివల్ లో ఆదిలక్ష్మి కంప్యూటర్ నీడ్స్ కు చెందిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎలక్ట్రానిక్ వస్తువులకు సంభందించి ఏఏ వస్తువుపై ఎంత మేర

నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ : ప్రారంభించిన సిఎం చంద్రబాబు

నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ : ప్రారంభించిన సిఎం చంద్రబాబు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలోని మైపాడు గేటు సెంటర్ లో పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ను శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుండి వర్చువల్ గా ప్రారంభించారు. 7 కోట్ల రూపాయల

నెల్లూరుజిల్లాలో ట్రావెల్ బస్సు బోల్తా : ప్రయాణీకులకు గాయాలు

నెల్లూరుజిల్లాలో ట్రావెల్ బస్సు బోల్తా : ప్రయాణీకులకు గాయాలు

Clock Of Nellore ( Kovur ) - భువనేశ్వర్ నుండి బెంగుళూరు వెళ్తున్న నవీన్ ట్రావెల్స్ కు చెందిన బస్సు శనివారం తెల్లవారుజామున బోల్తా పడింది. నెల్లూరుజిల్లాలోని కోవూరు సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తుండగా అకస్మాత్తుగా బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్ధరైటిస్ డే : అవగాహన కోసం వాకథాన్ నిర్వహణ

అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్ధరైటిస్ డే : అవగాహన కోసం వాకథాన్ నిర్వహణ

ఈనెల 12న ప్రపంచ ఆర్ధరైటిస్ దినోత్సవం ఆర్ధరైటిస్ సమస్యలు అంటే జాయింట్ ప్రాబ్లమ్స్ అని అర్ధం ప్రజల్లో అవగాహన కోసం నగరంలో వాకథాన్ నిర్వహించిన అపోలో హాస్పిటల్ తక్కువ ఫీజులతోనే స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ ఆర్ధరైటిస్ ను నిర్లక్ష్యం చేస్తే వైకల్యం సంభవించే ప్రమాదం వివరాలు వెల్లడించిన అపోలో

నాదీ హామీ… అభివృద్ధిలో నెల్లూరు ఎక్కడికో వెళ్తుంది… సిఎం చంద్రబాబు హామీ…

నాదీ హామీ… అభివృద్ధిలో నెల్లూరు ఎక్కడికో వెళ్తుంది… సిఎం చంద్రబాబు హామీ…

Clock Of Nellore - నందగోకులం లైఫ్‌స్కూల్‌, నంది పవర్‌ బుల్‌ ప్రాజెక్టు, బయో ఎనర్జీ ఇథనాల్‌ ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శుక్రవారం నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామానికి విచ్చేసిన సీఎం ఈ ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించి ప్రారంభించారు. వినూత్నమైన ఆలోచనలతో పి`4

పసుపు కండువా కప్పుకున్న వైసీపి ఎమ్మెల్సీ బల్లి : మరో ఇద్దరు కూడా

పసుపు కండువా కప్పుకున్న వైసీపి ఎమ్మెల్సీ బల్లి : మరో ఇద్దరు కూడా

Clock Of Nellore ( Amaravati ) - ముగ్గురు వైసీపి ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉమ్మడి నెల్లూరుజిల్లాకు చెందిన బల్లి కళ్యాణ చక్రవర్తితో పాటూ కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ లు చంద్రబాబు సమక్షంలో టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముగ్గురు ఎమ్మెల్సీలకు

విక్రమ సింహపురి యూనివర్శిటీ పరిశోధన విద్యార్థి ఆసిఫా తాజీంకు డాక్టరేట్‌…

విక్రమ సింహపురి యూనివర్శిటీ పరిశోధన విద్యార్థి ఆసిఫా తాజీంకు డాక్టరేట్‌…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ( వి.ఎస్.యూ ) బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన పరిశోధకురాలు ఆసిఫా తాజీంకు డాక్టరేట్‌ ప్రదానం అయింది. మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీకి చెందిన అధ్యాపకులు డాక్టర్ జె. విజేత పర్యవేక్షణలో ఆమె తన పరిశోధనను